ASR: ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నియోజకవర్గ, మండల స్థాయిల్లో అవగాహన ర్యాలీలు నిర్వహించాలని కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం అధికారులను ఆదేశించారు. ప్ల కార్డులు, స్లోగన్స్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఓటర్ ఎన్రోల్మెంట్ అవేర్నెస్ క్యాంపులు నిర్వహించి, జిల్లాలోని అన్ని కళాశాలల్లో 18 ఏళ్లు నిండిన విద్యార్థులందరికీ ఓటు నమోదు చేయాలన్నారు.