CTR: పుంగనూరులో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రిటైర్డ్ డీఎస్పీ సుకుమార్ బాబు ఆలయం వద్ద భిక్షగాళ్లకు ఇవాళ వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఏడు శనివారాలు స్వామివారిని పూజించగా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. గత ఏడు వారాలుగా ప్రతి వారం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.