VZM: కొత్తవలస మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సచివాలయం-4లో ఎంపీఈఓ కుమారి రైతులు మోదమోంబ ఆగ్రో ఏజెన్సీస్లో యూరియా పంపిణీ చేశారు. యూరియా కోసం రైతులు సచివాలయం వద్ద బారులు తీరారు. ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఎస్సై పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.