SKLM : ఢిల్లీలోని కృషి భవన్లో కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి దినేష్ చతుర్వేదితో గురువారం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కె .రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. ఏపీలో చేపట్టే ముఖ్యమైన వ్యవసాయ కార్యక్రమాలపై చర్చించారు అన్నారు. రైతుల సంక్షేమం, పురోగతి పట్ల మా నిబద్ధత, ప్రణాళికలను కార్యదర్శికి వివరించారని వెల్లడించారు.