CTR: విజయపురం మండల కేంద్రం నందు విద్యాశాఖ అధికారులు శ్యామల, హరిప్రసాద్ వర్మ ఆధ్వర్యంలో గురుపూజోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ కిరణ్ మాట్లాడుతూ.. అన్ని వృత్తుల వారిని తయారుచేసే వారు ఉపాధ్యాయులని ఉపాధ్యాయ వృత్తి దైవంతో సమానమని పేర్కొన్నారు. ఏంపీడీవో రాజేంద్రన్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమాజ నిర్మాతలు అని పేర్కొన్నారు.