NTR: ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద మతిస్థిమితం లేని ఒక వ్యక్తి శుక్రవారం వీరంగం సృష్టించాడు. నడిరోడ్డుపై కూర్చుని వాహనాలకు అడ్డుపడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా పరిగెత్తడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించకపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.