కోనసీమ: మలికిపురం మండలం మేడిచర్ల పాలానికి చెందిన సుందరయ్య(70) రైల్వే లైన్ కోసం కొత్తగా నిర్మించిన మూడు ఇళ్లను కోల్పోతున్నామనే బెంగతో శుక్రవారం మరణించాడు. కోటిపల్లి నర్సాపురం రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా అతనికి చెందిన మూడు గృహాలను తొలగిస్తామని అధికారులు తెలిపారు. ముగ్గురు కొడుకుల కోసం కట్టిన ఇల్లులను కోల్పోతామన్నా బెంగతో మరణించాడు.