KRNL: ఆదోని టీడీపీ రాష్ట్ర కార్య దర్శి ఉమాపతి నాయుడు ఇవాళ మంత్రి లోకేశ్ను కలిశారు. జిల్లాల విభజనలో ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు. 46 గ్రామాలు 42 వార్డులతో అతి పెద్ద నియోజకవర్గంగా వెనుకబడిందని, జిల్లా ఏర్పాటుతో ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి అవుతాయని వివరించానన్నారు.