KDP: నగరంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జి.సంధ్యారాణి విచ్చేయుచున్నారు. కడప R&B గెస్ట్ హౌస్ నుంచి నేడు ఉదయం 9 గంటలకు బయలుదేరి 9:20 నిమిషాలకు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని దర్శించుకోనున్నారని అధికార పార్టీ వర్గాలు తెలిపాయి.