CTR: పుంగనూరు మున్సిపాలిటీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.34,30,52,750 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టినట్లు మున్సిపల్ ఛైర్మన్ అలీమ్ బాషా తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశం హాల్లో బడ్జెట్ సమావేశం జరిగింది. ప్రవేశపెట్టిన బడ్జెట్ను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.