VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి శనివారం డెంకాడ మండలం చిన తాడివాడలో ఇటీవలే తుఫానుకు దెబ్బతిన్న వరి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులకు ఏటువంటి ఇబ్బందులు లేకుండా న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల TDP సీనియర్ నాయకుడు కంది చంద్రశేఖరరావు, మండలం వ్యవసాయ అధికారి నిర్మల పాల్గొన్నారు.