ELR: జంగారెడ్డిగూడెంలో ఆదివారం అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమం నిర్వచారు. ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు చిన్ని రామ్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పొట్టి శ్రీరాములు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.