KRNL: బేతంచెర్ల పట్టణంలోని దుర్గా పేటలో ఉన్న హోసన్నా మందిరం ( చర్చి )నందు మినీ క్రిస్మస్ వేడుకలు మందిరం ఫాస్టర్ సామ్యు యేలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంనకు డోన్ MLA కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. క్రీస్తు చూపించిన మార్గంలో శాంతి సమాధానంలో సమాజంలో మెలగాలని సందేశం ఇచ్చారు.