PLD: గుంటూరు కార్యాలయంలో ఇవాళ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రజలు తమ ప్రాంతాల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. ప్రజల ఫిర్యాదులను స్వయంగా స్వీకరించిన ఎమ్మెల్యే, ప్రజల సమస్యలను తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.