SKLM: పాతపట్నంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి యు. సాయికుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. AP రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామన్నారు. ఉపాధి కల్పనలో భాగంగా పదవ, ఇంటర్, డీగ్రీ పూర్తిచేసి, 18 – 35 ఏళ్లు వయసు గల యవతీ,యువకులు జాబ్మేళాకు హాజరు కావాలన్నారు.