PPM: ఎంఎస్ఎంఈల పనితీరు వేగవంతం కావాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్ది అధికారులను ఆదేశించారు. జిల్లా పరిశ్రమల పురోగతి, ఎగుమతుల మండలి సమావేశం ఆయన అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో కమిటీ సభ్యులతో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు.