PPM: మాజీ సీఎం, వైసీపీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డిని మాజీ పార్వతీపురం MLA అలజంగి జోగారావు పార్టీ విస్తృత సాయి సమావేశంలో తాడేపల్లి సమావేశంలో బుధవారం కలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ MLA మాట్లాడుతూ.. ప్రజల ఎదుర్కొంటున్న సమస్యల కోసం పోరాటం చేయాలని జగన్ సూచించారు అని తెలిపారు. అలానే, పార్టీని బలోపేతం చేయాలనిల కూడా ఈ సందర్భంగా పేర్కొన్నారు.