GNTR: మంగళగిరి నీరుకొండలో మంత్రి నారాయణ సోమవారం పర్యటించారు. నీరుకొండలో ఎంజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అమరావతిని నాశనం చేసే ఉద్దేశంతో R5 జోన్ తీసుకొచ్చిందని, R5 జోన్లో పట్టాలు ఇచ్చిన పేదలకు గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో స్థలాలు కేటాయిస్తామని పేర్కొన్నారు.