SKLM: ఒడిస్సా ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన మహేంద్ర తనియ నది ఒడ్డున, పాతపట్నంలో పోలీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెక్ పోస్ట్ నామమాత్రంగా, ఉండడంతో యధావిధిగా అక్రమ రవాణాలు జరుగుతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరు ఇద్దరు పోలీసులు ఉండడం కనీసం వాహనాలకు తనిఖీ చేయకపోవడం విమర్శలు వస్తున్నాయి ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రంగా పరిశీలించి నిఘా పెంచాలని కోరుతున్నారు.