ELR: రోడ్డు ప్రమాదంలో తన రెండు గేదెలను కోల్పోయిన మహిళ కుటుంబానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అండగా నిలిచారు. . ఏలూరు రూరల్ మండలం గురకల పేటకి చెందిన నర్ని వెంకటేశ్వరమ్మ అనే మహిళ రెండు గేదెలను పెంచుతూ వాటి పాలను అమ్ముతూ జీవనాధారాన్ని సాగిస్తోంది. అయితే రోడ్డు ప్రమాదంలో రెండు గేదెల కోల్పోవడంతో ఎమ్మెల్యే తన సొంత గేదెను అందించి, ఉపాధి అవకాశాన్ని కల్పించారు.