W.G: నరసాపురం ఆర్టీసీ డిపో వద్ద శనివారం నూతనంగా మంజారైన మూడు కొత్త బస్సుల సర్వీసులను ప్రభుత్వ చీఫ్ విప్ బొమ్మిడి నాయకర్, నరసాపురం బీజేపీ నియోజవర్గం కన్వీనర్ మేకల సతీష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పొత్తూరి రామరాజు, పట్టణ అధ్యక్షులు మునుగోటి వెంకటేశ్వరరావు, జిల్లా లీగల్ కన్వీనర్ కొప్పర్తి వెంకట్ తదితరులు ఉన్నారు.