NLR: అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరులోని మాజీ మంత్రి కాకాణి ఆయన చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన సేవలు అజరామరామం అని కొనియాడారు. ఆయన చేసిన త్యాగాలు చరిత్ర పుటల్లో నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.