VZM: నెల్లిమర్ల సబ్ స్టేషనులో విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల కారణంగా పలు గ్రామాలకు ఇవాళ ఉదయం 10 నుంచి 2 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని EE త్రినాధరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు అలుగోలు, చనమల్లుపేట, కొత్తూరు, పల్లిపేట, జోగిరాజుపేట, గుషిణి, బర్లపేీట తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.