GNTR: ఏపి రాజధాని అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విద్యా యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఇంటర్నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ సంస్థను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ద్వారా ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ద్వారా ఏపీ విద్యార్థులకు 20 % సీట్లు రానున్నాయి.