కృష్ణా: కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సమర్థవంతంగా అమలు చేస్తోందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. బంటుమిల్లి మండలం మణిమేశ్వరంలో 60 వేల లీటర్ల సంపు, రూ.43.60 లక్షలతో నిర్మించిన గ్రామ పంచాయితీ భవనం, రూ.23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్ర భవనం ప్రారంభించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.