SKLM: APUWJ రాష్ట్ర కౌన్సిల్కు జిల్లాకు చెందిన నలుగురు సీనియర్ జర్నలిస్టులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈమేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి డీ.సోమసుందర్ వివరాలు వెల్లడించారు. జిల్లాకు చెందిన జర్నలిస్టులు బెండి నర్సింగరావు (టెక్కలి), ఎం.వి మల్లేశ్వరరావు (శ్రీకాకుళం), కొంచాడ రవికుమార్ (పలాస), జీ.శ్రీనివాసరావు (పాతపట్నం)లు ఎన్నికయ్యారు.