W.G: శాసనమండలి సమావేశాల్లో ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బి.గోపి మూర్తి కారుణ్య నియామకాలపై ప్రశ్నించారు. కరోనా కాలంలో ఎంతో మంది ఉపాధ్యాయులు మరణించారని, 3252 మెమోను సవరించి మరణించిన వారి కుటుంబాలకు ఖాళీలు ఉంటే అక్కడ ఉద్యోగులను నియమించాలన్నారు. అలాగే మోడల్ స్కూల్లో 17 మంది వరకు చనిపోయారని వారికి కూడా ఉద్యోగాలు కల్పించాలని కోరారు.