NDL: పగిడ్యాల మండలంలోని ముచ్చుమరి ఎత్తిపోతల పథకం నుంచి రెండు పైపుల ద్వారా 450 క్యూసెక్కుల నీటిని కేసీ కాలువకు విడుదల చేసినట్లు సంబంధిత ఏఈ నరేష్ తెలిపారు. కెసీ కాలువలో నీటిమట్టం తగ్గిపోవడంతో అయుక్తత రైతులు పంటలు ఎండిపోతున్నాయి అని ఆందోళన చెందడంతో రైతుల సౌకర్యాలు కేసి కాల్వకు నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.