ATP: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని గురువారం గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు.