ELR: మంచినీటి సమస్య లేకుండా కొత్త బోరు పనులకు శ్రీకారం చుట్టామని నారాయణపురం సర్పంచ్ అలకనంద అన్నారు. బుధవారం ఉంగుటూరు మండలం నారాయణపురం ఎన్టీఆర్ కాలనీ, వైయస్సార్ కాలనీలో మంచినీటి బోర్లకు భూమి పూజలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. తాగునీటి సమస్య లేకుండా పనులు యుద్ధ ప్రాతిపాదికన చేస్తున్నమన్నారు.