TPT: మాజీ కౌన్సిలర్ ముక్క శశిధర్ భౌతిక కాయానికి బుధవారం గూడూరు ఎమ్మెల్యే పీ సునీల్ కుమార్ నివాళులర్పించారు. కర్నాల వీధిలో నివాసం ఉంటున్న ముక్కస శశిధర్ నివాసానికి వెళ్లి ఆయన భౌతిక గాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన మృతి ఎలా జరిగిందని విషయంపై ఆరా తీశారు. కుటుంబానికి తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు.