BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు వివిధ గ్రామాలకు చెందిన CMRF లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. CMRF పథకం పేదలకు వరంగా ఉందని, ఈ పథకం ద్వారా పేదవారు కార్పొరేట్ వైద్యం పొందుతున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.