SRPT: లాభసాటి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట చివ్వెంల మండలం గాయంవారిగుడెం రైతులతో సీఎం రేవంత్ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రైతు వేదిక నుంచి సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్,ఎస్పీ నరసింహ తో కలిసి హాజరయ్యారు.