AP: వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానికి వారెంట్ జారీ అయింది. 2019లో టీడీపీ కార్యకర్తలు చందు, శ్రీహర్షపై పేర్ని నాని కేసు నమోదు చేయించారు. అయితే ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా నాని కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఆయనకు మచిలీపట్నం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.