ASR: అర్హులైన అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశ్యంతో ధర్తీ ఆబ జంజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు అనంతగిరి MPDO కుమార్ తెలిపారు. భీంపోలు పంచాయతీ సరియాపల్లి గ్రామంలో సర్పంచ్ బిమలమ్మ అధ్యక్షతన జరిగిన జన జాతీయ గౌరవ వర్ష వేడుకల్లో MPDO మాట్లాడారు. అర్హత ఉన్నా పథకాలు అందని వారు గ్రామసభలో తెలపాలని MPP నీలవేణి తెలిపారు.