SKLM: గ్రామ పంచాయతీల్లో థీమ్ – 5, క్లీన్ అండ్ గ్రీన్ విలేజలపై శిక్షణా కార్యక్రమాన్ని కవిటి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో త్రినాథ్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సర్పంచులు, ఉప సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు.