GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం శంకర్ విలాస్ బ్రిడ్జి పనుల పురోగతిపై మున్సిపల్, ఆర్ & బీ, రైల్వే అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశాలు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ పాల్గొని పనుల గురించి అధికారులతో చర్చించారు.