KRNL: ఆదోనిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ ఇన్ఛార్జ్ సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు విగ్రహనీకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఆయన సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన సేవలను స్మరించారు. గతంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధిని కొనియాడారు.