VZM: అమరావతి సచివాలయ ప్రాంగణంలో మెగా డీఎస్సీ ఉత్సవ్ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. నూతన ఉపాధ్యాయులంతా పట్టుదల, కమిట్మెంట్తో పనిచేయాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.