NLR: వివిధ కారణాలతో ఇప్పటివరకు తల్లికి వందనం నిధులు జమ కాని వారికి జూలై 5వ తేదీ నుంచి వారి అకౌంట్లో నగదు పడుతుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. తోటపల్లి గూడూరు మండలం కొత్తపాళెంలో శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవదేవేరులను ఆయన దర్శించుకున్నారు.