VZM: ఆకివీడు-భీమవరం వెళ్లే జాతీయ రహదారి ప్రమాదకరంగా మారిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉండి కాలువ ప్రక్షాళన పనుల కారణంగా, కాలువ వెంబడి రిటైనింగ్ వాల్ లేకపోవడంతో మట్టి కుంగిపోయిందని తెలిపారు. తక్షణమే సంబంధిత అధికారులు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.