MBNR: 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మహబూబ్నగర్ ఐఐఐటిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఆదివారం ముగిసింది. 20,258 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆర్జియూకేటి వీసీ గోవర్ధన్ వెల్లడించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం జులై 4న ఫలితాలు వెల్లడిస్తామన్నారు. జులై 7 నుంచి తొలి విడత కౌన్సెలింగ్ ప్రారంభిస్తామని చెప్పారు.