TG: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ హాట్ కామెంట్స్ చేశారు. ‘అవినీతికి పాల్పడ్డ BRS పెద్దలను జైలులో వేయాలి. అప్పుడే మరిన్ని స్కాములు రప్పా రప్పా బయటపడతాయి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేయరు. హరీష్ రావు తప్ప BRS నుంచి ఎవరూ గెలవరు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి. ఈ కేసులో సీఎం రేవంత్ చర్యలు తీసుకోకపోతే ఆయన ప్రజాదరణ కోల్పోతారు’ అని అన్నారు.