KKD: ఉమ్మడి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 21న కాకినాడలో జరుగుతుందని సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ సమావేశంలో 2026-27 బడ్జెట్ను ప్రవేశ పెడతారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్థాయీ సంఘాల సమావేశాలు జరుగుతాయన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, సభ్యులు, అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు.