ప్రకాశం: ఒంగోలులో నవోదయం 2.0 కార్యక్రమం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఉన్న మంత్రి రవీంద్రను మరో మంత్రి స్వామి కలుసుకుని తాజా రాజకీయ అంశాలపై మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది.