కోనసీమ : ఐ. పోలవరం మండలం పశువులంకకు చెందిన చీటీల వ్యాపారి వీర శంకర్రావు అతని కుమారుడు మౌనిష్ను పోలవరం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు ఆరోపించారు. దీంతో కోర్టు వారు ఇరువురికీ 15 రోజుల రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.