NDL: కర్ణాటక రాష్ట్రం దావనగిరి జిల్లాకు చెందిన లోకముర్తి శ్రీశైలం మల్లన్న స్వామికి ఐదు కిలోల 10 వెండి బిస్కెట్లను విరాళంగా సమర్పించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసులు బుధవారం తెలిపారు. దాతను ఆలయ అధికారులు శేష వస్త్రాలతో సన్మానించారు. స్వామి అమ్మవారి ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు.