CTR: సదుం ఎం జె పి గురుకుల కళాశాల విద్యార్థి రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైనట్టు ప్రిన్సిపల్ శ్రీనివాస్ రెడ్డి బుధవారం తెలిపారు. సీనియర్ ఇంటర్ చదువుతున్న యశ్వంత్ చిత్తూరు లోని పి వి కే ఎన్ డిగ్రీ కాలేజ్ లో నిర్వహిస్తున్న అండర్- 19 బేస్ బాల్ పోటీలో పాల్గొని రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు ఎంపిక అయినట్లు ఆయన చెప్పారు.