NDL: ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో ఇవాళ బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆయన సతీమణి జయమ్మ దంపతులు పర్యటించారు. అహోబిలం నరసింహస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దంపతులకు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.