W.G: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు ఉండి నియోజకవర్గ కూటమి నాయకులు అభినందనలు తెలియజేశారు. శుక్రవారం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు జరిపారు. ఈ సందర్భంగా కూటమి కార్యకర్తల సమక్షంలో కేక్ కటింగ్ జరిపి సంబరాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉండి జనసేన ఇంఛార్జ్ నాగరాజు పాల్గొన్నారు.